..........నిజమే ఎన్నాల్లపాటో ఒంటరిగా వదిలేసి, తన ఉనికినే గుర్తించకుండా మనసుని, ఒక్కసారిగా పలకరించినంత మాత్రాన మాట్లాడేస్తుందా.. అలిగి వెళ్ళి తను ఎవరికీ కనిపించని చీకట్లోనే కూర్చుంటుంది... దానికి వేరే మనసు తోడూ లేక.. తన మనిషీ పలుకరించక.. జీవితమంతా విషాద నిశీధిలాగనే భావించి.. తన కన్నీటి ధారలతో శోక సంద్రాన్ని నింపి.. అందులోనే దుమికి అంతమైపోతుందేమో, అందుకే మనసా మన్నించవా అన్నా, మాటా మంతీ లేక మూగగా రోధిస్తూనే ఉంది...............
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, July 1, 2010
మనసా మన్నించవా...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
పిక్ బావుంది.
ReplyDelete@శరత్ 'కాలమ్': ధన్యవాదాలండీ శరత్గారూ..
ReplyDeletephoto excellent
ReplyDeleteHeart touching
@Anonymous: Thank you
ReplyDelete